Monday 30 January 2017

Facts About Nehru......

*👇�👇�ప్రతి ఇండియన్ తప్పకుండ తెలుసుకోవలసిన నిజం ...దయ చేసి చదవండి*

*చరిత్ర కారులు కారు పరమ దరిద్రులు ..............*

*నెహ్రు కుటుంబ నిజాలు*

*చెరిగిపోని చరిత..... చెరిపివెయ్యలనుకుంటున్న చరిత్ర*
--------------------------------------------------------------------------------------------

నిజాం నిలకడగా తెలుస్తుంది అనేది మన పెద్దల మాట
కనీ ఎప్పటికప్పుడు చెరిపేస్తున్న తోక్కిపడుతున్న నిజాలని తెలుసుకోవాలంటే నిలకడే కాదు విషయ పరిజ్ఞానం కూడా కావాలి
అల చేరిపెయ్యటం జనాలని తప్పుతోవ పట్టించటం మనం జవహర్ లాల్ కుటుంబం నుంచే నేర్చుకోవాలి అనటంలో సందేహం లేదు
నిజాలు కొంచెం చేదుగా...చాల అమానుషంగ కూడా ఉంటాయి

మనం అనుకునే విధంగా నెహ్రు కి మహాత్మా గాంధీ గారికి సంబంధం లేదు. నెహ్రు యొక్క తాతలు అసలు హిందువులు కాదు. వాళ్ళ పూర్వికుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి ఘియసుద్దిన్ ఘజి, ఈయన ఒక mogal వంసస్తుడు, తను ఢిల్లీ కి ఉన్నత స్తాయి పోలీసు అధికారి (Kotwal of ఢిల్లీ 1857) అప్పట్లో మొగలులు కానివారు ఒక ఉన్నత స్తితి లో చూడలేం. దానికి సంబందించి ఇంకా అధరాలు నెహ్రు, Krishna (నెహ్రు రెండవ చెల్లలు), ఇందిరాల జీవిత చేరిత్రలల్లో సుస్పష్టంగా వారె రాశారు. బ్రిటీష్ వారి ఆక్రమణ తరువాత మొగలులను చంపడం మెదలుపెట్టడం తో వారు అప్పట్లో పేర్లు మార్చుకొని కాసిమీరి పండిట్ లాగా చలామణి అయ్యేవారు. నెహ్రు గారి తాత, మోతిలాల్ తండ్రి కూడా గంగాధర్ నెహ్రు గ పేరు మర్చుకున్నారు.

13th volume of the “Encyclopedia of Indian War of Independence” (ISBN:81-261-3745-9) by M.K. Singh
నెహ్రు యొక్క స్వీయ చరిత్రలో వారి తాత గారు గొప్ప మొగలాయుడు అని అయన చిత్రపటం లో అయన పొడవైన చిన్న గడ్డం తో రెండు కత్తులు కలిగివున్నారని రాసారు. ఇందిరా ఈ విషయం లో చాల ముందడుగు సాధించారు. ఆమె ప్రధాన మంత్రి గ ఉన్నపుడు ఆఫ్గనిస్తాన్ కు అధికార పర్యటనలో Natwar Singh వెళ్లారు. ఇందిరా అనదికరికనగా బాబర్ యొక్క సమాధి చూడ టానికి నట్వర్ జి తో వెళ్లారు. ఆమె ప్రార్ధన అనతరం ఆమెకు వాళ్ళ పూర్వికులను స్ప్రుసించిన అనుబూతి కలిగినదని చెప్పారు.

Fromer Foreign Minister K Natwar Singh 's book “Profile and Letters” (ISBN: 8129102358).
నెహ్రు గొప్ప రాజకియ్య నాయకుడు అనడం లో సందేహం లేదు. కాని అయన స్మారక బవనం ఆనంద్ భావాన్ (Ishrat Manzil) కాకుండా వేరే చోట ఉండాలి. అదే 77 miganj అల్లహాబాద్. ఇదిఅసలైన జన్మస్థలం, విషయము ఏమిటంటే అది అప్పటినుoచి ఇప్పటి వరకు వేశ్యా గృహం. అంతకు మించి రాయలిసిన అవసరం లేదనుకుంట.
ఇక జవహర్ లాల్ నెహ్రు గారి రాచలిలల కొస్తే ఆయనగారిని అసహ్యించు కొని వారు వుండరు.

A book “Reminiscences of the Nehru Age” (ISBN-13: 9780706906219) by M. O. Mathai of Indian Civil Service served as the Private Secretary to Prime Minister Jawaharlal Nehru ఆధారంగా నెహ్రు గారి అక్రమ సంబంధాలు రోడ్డు ఎక్కై అనొచు. Edwine Mountbatten (wife of the last viceroy to INDIA) సంబంధాలు గాంధీజి ని కూడా ఇబ్బంది గురిచేసాయి. నిజానికి నెహ్రు మొదటి ప్రధాన మంత్రి కావడానికి ఈ సంబంధం చాల దోహదం చేసింది అనాలి. ఎందుకంటే ఆ సంబధం వల్ల అయన ఆంగ్లేయులకు చాల దెగ్గర అయ్యారు. ఇంకా కొంచెం నిజాలు చెప్పుకోవాలంటే ప్రపదమ ప్రధాని కోసం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వోటింగ్ లో నెహ్రు గారు దారుణంగ 1 : 8 తో సర్దార్ వల్లబై పటేల్ మీద వోడిపోయ్యారు, తీర్మానం ప్రకారం పటేల్ గారు (ఉక్కు మనిషి) కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు PM అవ్వాలి కానీ అది జరగలేదు. కారణం జవహర్ లాల్ నెహ్రు యొక్క అధికార దాహం, దానికి ఆద్యం పోస్తూ గాంధీ తీసుకున్న తప్పుడు నిర్ణయం. నెహ్రు గారు కాంగ్రెస్ ని చిలచాలని అనుకోవడం తో బయ పడిన గాంధీజి నెహ్రు కి ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేయ్యమని గాంధీ ఉత్తరం రాసారు అది ఇప్పడికి పటేల్ గారి స్మారక భవనం, ఢిల్లీ లో ఉంది. తరువాత పటేల్ గారు Deputy PM అవ్వడం అయ్యాన ప్రతిభ తో భారత దేసాని ఇవ్వాళా ఉన్న రూపు రావడం అంత వేరే విషయం. ఇంకో విషయం మనవిచేస్త మహాను బావుడు నెహ్రు గారు అనవసరంగా వద్దన్న తలెకేతుకున్న కాశ్మీర్ తగాదా ఇప్పటి తేలలేదు. మిగతా విషయాలకొస్తే పద్నాజ నాయుడు తో నెహ్రు గారి ప్రమాయణం ఎంతవరకు వచిందంటే!! అయన పడక గది ఆమె ఫోటో ఉండేదట, దాని విషయమై ఇందిరతో వాగ్వివాదం జరిగేది

ఇక్కడి తో కూడా ఆగలేదు నెహ్రు గారి అక్రమ సంబంధాల ప్రవాహం. ఆయనగారి అక్రమ సంబంధం వల్ల 1948 లో ఓ బిడ్డ కు జనమ నిచ్చింది ఓ సన్యాసి (పేరు సరిగా నమోదుకలేదు కానీ SHARADHA MATA గ విశ్వసిస్తున్నారు) బెనారెస్ నుంచి 1947 లో MP లకి భారత సంస్కృతి ని గూర్చి చెప్పటానికి వచ్చిన అందమైన యువతి. మిగతాది M.O. Mathai in his 'Reminiscences of the Nehru Age', page 206 చూడొచ్చు.

ఇవన్ని మనకు కొత్తగాని అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కి కాదు అందుకే వారు నేహ్రుని PM గ ఎంపిక చెయ్యలేదు. అదీ కాకా దూమపానం చెయ్యటం వల్ల అందరు చాల వరకు అసహ్యించుకునే వారు. దానికి నిదర్సనం ఈ కింది చిత్రాలు..

ఎలాంటి వ్యక్తి ఎలా మనకి, మన పిల్లలికి ఆదర్శమా??. అలాంటప్పుడు చాచా నెహ్రు కాదు..ఛీ! ఛీ! నెహ్రు అనాలి మన పిల్లలు. ఇలాంటి వ్యక్తిత్వం లేని వాడిని మన నాయకులు ప్రధానిని చేసిన నమ పిల్లలు అయన జయంతిని పిల్లల జయంతిగ జరుపుకవడం ఎంతవరకు సబబో మీరే నిర్ణయించండి.

ఇక మన ఇందర రాజ్యనికోస్తేయ్ చిన్న నాటినుచి తన ప్రవర్తన చాల అసాదరణం దారుణం. అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని, ఉన్నత చదువులకి Oxford University వెళ్ళిన మంద బుద్ధి వల్ల తిరిగి శాంతినికేతన్ లో చేరి రావింద్రనాద్ టాగూర్ ని ఇబ్బందిపాలు చేసింది. శాంతినికేతన్ నుంచి వచ్చిన ఆమె వంటరిది అయింది, నెహ్రు తన రాజకియ్యాలో ఉండేవాడు. అప్పుడు పరిచయం అయ్యాడు Feroz Khan (మద్యం అమ్మే వ్యాపారి). అడపా దడపా వస్తూ వుండటం వల్ల, వంటరి ఇందిర అక్రమ సంబంధం మొదలు పెట్టింది. దీన్ని నెహ్రు తెలుసు కునే లోగ ఇందిర, MAIMUNA BEGUM గ మారింది. మతమార్పిడి తో లండన్ మసీదు లో పెళ్ళికూడా జరిగింది. జవహర్లాల నెహ్రు, కమల నెహ్రు వ్యతిరేకించిన ఏమి చెయ్యలేని పరిస్తితి దాంతో వచ్చిన గొప్ప ఆలోచనే FEROZ KHAN కాస్త FEROZ GANDHI అయ్యారు. అంటే FEROZ GANDHI ముస్లిం నుంచి హిందు కాలేదు, ఒకచిన్న COURT AFFIDAVIT మనల్ని నమ్మించడానికి ఆడిన పెద్ద నాటకం. ఈ నాటకానికి గాంధీ గారు FEROZ ని దత్తతు తీసుకున్నారని మరో రచన చాతుర్యం జోడించి. నాటకాన్ని రసవత్తరంగ తీర్చిదిద్దారు. మొత్తానికి జనల కోసం వేదమంత్రాలతో పెళ్లి జరిగింది తరువాత ఇద్దరు కుమారులు రాజీవ్, సంజయ్ లు పుట్టారు. దీంట్లో మరో చమత్కారం ఉంది సంజయ్ గాంధీ అసలు పేరు సంజీవ్ గాంధీ. కాని UK లో కారు దొంగతనానికి పోలీసు లు ఆయనగారి passport జప్తుచేసారు. అక్కడమారింది అయన పేరు కొత్త passport సృష్టించి మరీ మార్చారు.

“The Nehru Dynasty” (ISBN 10:8186092005) by K. N. Rao ప్రకారం INDHIRA KHAN AND FOREZ KHAN లు విడిగా ఉన్నపుడు సంజీవ్ పుట్టాడు. అదెలా అంటే సంజీవ్ (సంజయ్ గాంధీ) MOHAMMAD YUNNUS అనే ఇంకో ముస్లిం యొక్క అక్రమ సంతానం. ఈ విషయుం వల్ల ఇందిర ని సంజీవ్ నిలదీస్తూ ఉండే వాడు. దీనికి ఒక ఉదాహరణ సంజీవ్ చనిపొఇనప్పుడు ఇందిరా మెదోట అడిగింది ఆయన తాళం చెవులు చేతి గడియారం ఎక్కడ అని?...

సంజయ్ కూడా సిక్కుల అమ్మాయి ని పెళ్లి చేసుకోవడం తో అసలు తండ్రి ఐన YUNNUS కు కూడా నచ్చలేదు.
The Life of Indira Nehru Gandhi” (ISBN: 9780007259304) by Katherine Frank అనే పుస్తకం లో వీటన్నిటికి ముంది ఇందిర-GERAMAN ఉపాద్యయుడితో ప్రేమాయణం సాగించారని. ఆ తరువాత MO MATHAI (నెహ్రు secretary), DHIRENDRA BRAHAMACHARI (యోగ గురువు) తో చివరకి DINESH SINGH (విదేశిశాకా మంత్రి) తో కూడా ప్రేమాయణాలు సాగించారని నిజాలు నిర్బయంగా పొందుపరిచారు.

రాజీవ్ గాంధీ పేరిట మన దేశం లో చాల విద్యాసంస్తలు విశ్వవిద్యాలయాలు వున్నాయి కానీ రాజీవ్ మాత్రం విద్యలో చాల చాల తక్కువ ప్రతిబ కలవాడు నిదర్సనం 1962 నుంచి 1965 వరకు అయన CAMBRIDGE లో చదివిన పట్టబద్రులు మాత్రం కలుదు. 1966 లో మల్లి LONDON లోని IMPERIAL COLLEGE లో చేరి పట్టబద్రులు కాకుండానే వెనుతిరిగారు. ఇవ్వని జరగక పాయిన అయన మాత్రం క్రిస్తవుడిగా మారి SANIA MAINA (సోనియా గాంధీ) ని పెళ్ళిచేసుకున్నారు. రాజీవ్ ప్రతిబను మరోల సృష్టించారు అదెలా అంటే INDHIRA చనిపోవడం వల్ల బద్రత సంబందమై ఆయనను మార్చారని ఇంకా చాల కుట్లు-అల్లికలు ప్రదర్శించి జనాలకి నిజాలని తుంగలో తొక్కారు. ఈ నిజలన్ని ఇలా పాతర వెయ్యటానికి కారణం అధిక కాలం కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్దీ నడరి నోళ్ళు మూఇంచి ఇలా జనాలకి ఒక మిస్టరీ గ మర్చారి వల్ల కుటుంబ వ్యవహారాలు. పోనివ్వులే కుటుంబ వ్యవహారాలు అంకుటే వాటినీ బ్రహ్మఅస్త్రాలుగా చేసి జనల చెవులు చిల్లులి పొడిచేలా అరిచి అరిచి అబద్దాలని నిజాలు చేసారు election ప్రచారం చేస్తారు. ఈ గాంధీ అనే పేరు చాల విలాసవంతమైన పేరు అయింది ఎవరైనా ఎక్కడైనా తగిలున్చుకోవోచు Rs 100 ఉంటె కోర్ట్ లో మీ పేరు మర్చుకోవోచు.

ఇక సోనియా అమ్మ దగ్గరకు వస్తే. ఈ ఫోటో చుస్తే చాలు రాజీవ్ ఆమె ను ఎందుకు పెళ్లి చేసుకుందో అర్ధమవుది.

అసలు సోనియా పేరు ANTONIA MAINO --ఇంకో విధంగా సానియా అవుద్ది. ముక్యమైన విషయం ఏమిటంటే సోనియా చదివింది ఉన్నత పాటశాలె, కనీ ఆమె CAMBRIDGE లో చదివిదని అక్కడే రాజీవ్ పరిచయం అని మనకు చెబుతారు. CAMBRIDGE లో ఉన్న LENNOX SCHOOL లో ఇంగ్లీష్ నేర్చుకునేది అంతే!! అప్పుడే అక్కడున్న టౌన్ రెస్టారెంట్ లో కూడా పనిచేసింది. MADHAVARAO SCINDIA తో ఆమెకున సంబంధాలు UK లోనీ కాదు పెళ్లి అయ్యాక కూడా నడిచేవి. MADHAVARAO SCINDIA తో ఆమెను 1982 లో రాత్రి 2 గంటలకు IIT ఢిల్లీ మెయిన్ గేటు కాడ వాళ్ళు వెళ్తున్న కార్ accedent ఐనప్పుడు హాస్పిటల్ లో చేరచ్రు విద్యార్దులు. దీనికి సంబంధించిన వివరాలతో Dr సుబ్రహమణ్య శర్మ గారు సుప్రీం కోర్ట్ లో పోరాడుతున్నారు పూర్తి వివరాలు సుబ్రహమణ్య శర్మ బ్లాగ్ లో చుడోచు. మూడు అభాధాలు అనే శీర్షికన (http://janataparty.org/threelies.html) అయన చాల బాగా వివరించారు. ముక్యంగా ఆమె పార్లమింట్ కి సమర్పించిన ఒక పత్రం లో ఉన్న తప్పులు అయన చాల చక్కగా చమత్కరించారు. ఇదే వరసలు సోనియా తండ్రి, చెల్లి బీద స్తితి నుంచి బాగా బలిసిన స్థితి కి ఎగబాకిన వెనుక సోనియా కృషిని మనం ఒప్పుకునాలిస్నదే!!
http://www.youtube.com/watch?v=CzPed6QTW2w&feature=player_ఏమ్బెద్దేడ్

ఇందిరా గాంధీ మరణం వెనుక కూడా సోనియా కవల్సింత పాత్ర పోషించారు ఏది ఎలా అంటే ఇందిరా తుపాకి గుండులు తగిలిన తరువాత ఆసుపత్రికి తీసుకోవడం లో 24 ని, ఆలస్యం జరిగింది దానికి కారణం సోనియా అమాయకత్వమో, అవసరమో ఆ దేవునికే తెలియాలి. ఎలా ఐతే ఏంటి ఆమె భర్త ప్రధాన మంత్రి అయ్యాడు. దీంట్లో మరో మలుపు రాజీవ్ హత్య చేసిన వారితో చాల ఉదారత చూపించారు సోనియా, LLT కి చాల దగ్గర సంభంధాలు ఉన్న కరుణానిధి తో మంచి సంబంధాలు ఇప్పటికి ఉన్నాయ్. రెండు సార్లు మేనక రాజీవ్ హంతకుల్ని జైలు లో కలిసి మాట్లాడారు. అదేంటో నన్ను అడ్కండి!!!

1992 లో సోనియా తన ITALIAN PASSPORT ని renual చేసారు. అదేకాదు రాహుల్, ప్రియాంకలు జన్మించిది కూడా ఇటలీ లో ARTICLE 17 ప్రకారం వాళ్ళు ఇదరు italians. spetember 27 -2001 లో రాహుల్ italian passport తోనే FBI కి దొరికారు. ఎందుకు అంటే $ 200,000 డబ్బులుతో దొరికితే పట్టుకున్నారు. విషయం ఏమిటంటే మన రాజ్యనగం ప్రకారం వేరే దేసేస్తులు రాష్ట్రపతి, ప్రధన మంత్రి పదవులకు అనర్హులు. అందుకే సోనియా కూడా PM పదవిని త్యాగం చేసారు కాదు త్యాగం చేసినట్టు జనాలకి మళ్ళ ఓ కొత్త నాటకం ఆడారు. రాహుల్ FBI దొరికినప్పుడు ఉన్న అయన గర్ల్ ఫ్రెండ్ (కొంత మంది భార్య కూడా అంటున్నారు వివరాలు తెలవాలి) ఓ కంబోడియా లోని drug mafia కూతురు. ఇలా గ్లోబల్ ఫ్యామిలీ తయారైంది.

విత్తు ఒకటైతే చెట్టు మరొకటి అవుద్ద? అన్నటు రాహుల్ కూడా అంతటి గొప్ప వ్యక్తే!! రాహుల్ గారు కూడా గొప్ప విద్య వెతలగా మనకు లేక్టుర్లు తెగ ధన్చేస్తారు కానీ అయన MPhill గురుంచి అడిగారో ఆయనకు తప్పకుండ కోపము వస్తుంది. ముంబై ముష్కరుల దాడిలో 26th డిసెంబర్ యవత భారతావని నిద్రలేకుంటే, రాహుల్ మాత్రం తన మిత్రులతో పత్రి లో మునిగితేలారు. ఎలాంటి గొప్ప వ్యక్తులు, వేషాలు భాషలు మర్చి మనకి కాంగ్రెస్ నాయకులకి తాతలు బోధిస్తున్నారు. ఇంకా చెరిపినవి ఉన్నాయ్ కానీ వాటికీ అధరాలు నాకు దొరకలుదు.

ఇది మరోవైపు చరిత్ర....

Monday 23 January 2017

జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా,ఆయన చరిత్ర తెలుసుకుని స్మరించుకుందాం

* జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా*
*ఆయన చరిత్ర* *తెలుసుకుని స్మరించుకుందాం*

జననం: జనవరి 23, 1897
మరణం: చెప్పలేం. కానీ ప్రభుత్వం ప్రకటించింది ఆగష్టు 18, 1945. నేతాజీ మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

విజయాలు: ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత; 1938 మరియు 1939 లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు; భారతదేశం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ను ఏర్పరిచారు; భారతదేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యన్ని పడగొట్టే ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపించారు.

ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించిన సుభాష్ చంద్ర బోస్ భారత స్వాతంత్ర్య సమవీరులలో అగ్రగణ్యుడు. అలుపెరుగని పోరాటంతో వోటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో తన ప్రాణాలను బలిదానం చేసిన మహానుభావుడు.

ముగ్గురు అన్నల తర్వాతి వాడు కనుక గారాబంగా పెరిగినా, బాల్యం నుండి క్రమశిక్షణ,దేశ భక్తి, దైవ భక్తి సాటి మానవులకు సేవ జేయాలనే తపన ఆయనలో ఉండేవి. ఒక్కసారి చదివితే చాలు దేన్నైనా మర్చిపోయే వాడు కాదు. అన్యాయం జరుగుతున్నది అనిపిస్తే ఎవరికైనా ఎదురు తిరగడమే బాల్యంనుండి ఆయనకు అలవాటు.

బాల్యంలో ప్రోటేస్తేంట్ యురోపియన్ స్కూల్ లో భారతీయ విద్యార్ధులను చులకన జేసి ఇబ్బందిపెడుతుంటే రెండుసార్లు విద్యార్ధులను కూడా దీసి ఆంగ్లేయ విద్యార్ధులను చితక బాదడంతో మొదలైకలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు అన్యాయంగా నిందించిన ప్రొఫెసర్ని నిలదీసి, కళాశాల బందు చేయించి, విద్యార్ధులను కూడగట్టి చివరికి కళాశాల నుండి వెలివేయ బడేదాకా,ఆ తర్వాత స్వతంత్ర సమర రంగంలో ప్రవేశించిన తర్వాత ఎవరినైనా సరే నిర్మొహమాటంగా నిలదీయటం వలన ఎందరు ఆయనను వ్యతిరేకించినా నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, ఎవరికీ అడుగులకు మడుగులు వత్తని స్వంతంత్ర వ్యక్తిత్వం, ఆయన మీద జాతీయ స్థాయి వాళ్ళు అనిపించుకున్న వాళ్ళకు కూడా ఈర్ష్య ను కలిగించాయి! ఐనా ఎవరికీ ఆయన ఎన్నడూ భయపడలేదు, గులాంగిరి చేయలేదు! సింహం లాగా బ్రతికి యుద్ధరంగంలో సింహం లాగానే మరణించాడు.

పండగకు కొత్త బట్టలు, మిఠాయి, వద్దు అని అందుకు బదులుగా..ఆంగ్లేయులను ఎదిరించినందుకు నడి వీధిలో కొరడా దెబ్బల శిక్షను అనుభవిస్తున్న సుశీల్ కుమార్ అనే అతడిని చూపించమని తన మేన మామనుపట్టుబట్టి అక్కడికి వెళ్లి..ఆ సుషీల్ కుమార్ను కొడుతున్నప్పుడల్లా ఆవేశంతో తను వుగిపోతుంటే మేన మామకు భయం వేసి అక్కడినుండి తీసుకొచ్చాడు! తన నోట్ పుస్తకాలలో దేశ భక్తుల, విప్లవ విరుల ఫోటోలు అతికించుకునివరిగురించే మననం చేస్తుంటే ఆ నోట్ పుస్తకం చూసినఅతని తండ్రి స్నేహితుడు భవిష్యత్తులో వీడు ఆంగ్లేయులకుకొరకరాని కొయ్య అవుతాడు అన్నాడుట!

ఉత్తర ప్రత్యుత్తరాలంటే సుభాష్ చంద్ర బోస్ కి చాలా అభిరుచి వుండేది. అతని ఉత్తరాలు ఎంతో లోతైన, సునిశితమైన వేదాంత భావాలతో, సూక్తులన్ వంటి వ్యాఖ్యానాలతో ఉండేవి, అతని వుత్తరాలకోసం ఇంటిల్లిపాది ఎదురు జూసే వారు. వేణీ మాధవ్ అనే ఉపాధ్యాయుడు ఈయనను చాలా ప్రభావితుడిని చేశాడు. శారీరక, మానసిక ఆరోగ్యం ఈ రెండూ సమన పాళ్ళలో వుండాలని భావించేవాడు. ధ్యానం, ప్రకృతి వొడిలో వొంటరిగా గడపడం, వివేకానంద బోధనలనుపఠించడం, చరిత్ర ను చదవడం ఆయనకు అభిరుచులుగా ఉండేవి. తను కాలేజికి నడచి వెళ్లి..డబ్బులు మిగిల్చి వృద్ధులైన బిచ్చగాళ్ళకు దానం చేసే వాడట! కలకత్తా లో నావ వివేకానంద సమూహం అనే సంస్థ లో సభ్యుడైసామాజిక, ఆధ్యాత్మిక సేవ జేసేవాడు. ఎవరికీ చెప్పకుండా ఒక మిత్రుడిని వెంట తీసుకుని హరిద్వార్, హృషికేష్వారణాసి మొదలైన ప్రదేశాలన్నీ ఒక గురువు కావాలని అన్వేషిస్తూ కొన్నాళ్ళు తిరిగి ఎక్కడ చూసినా, ఉపన్యాసాలు, పూజలు, యజ్ఞ గుండాలు చూసి విసుగొచ్చి వెనక్కోచ్చాడు.

కటక్ లో ఉన్నప్పుడే ఇంటర్ చదువుతున్నప్పుడు 'స్వేచ్చా సేవ సంఘ్' అనే ఒక సంస్థను ఏర్పాటు జేసి, యువకులనుకూడ దీసి సమాజ సేవ, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం, ధ్యానం, క్రీడలు, వివిధ అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతను కుర్చుని చదువుతున్నట్లు ఎవరూ ఎన్నడూ చూడలేదు..మెట్రిక్యులేషన్,ఇంటర్, తర్వాత బి.యే...అన్నింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఐ.సి.ఎస్. లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందాడు. ఆ తర్వాత భారత్ తిరిగి వచ్చిన తర్వాత గాంధీని కలిశాడు. కొంతకాలం కలకత్తా నేషనల్ కాలేజికి ప్రిన్సిపాల్ గా పని జేశాడు. చిత్తరంజన్ దాస్ స్థాపించిన స్వయం సేవక దళంలో కార్యకర్తగా వున్నాడు. 'బంగ్లార్ కధ' 'ఫార్వార్డ్' అనే పత్రికలకు సంపాదకుడిగా పనిజేశాడు. విప్లవ మార్గంలో పోరాటం చేస్తున్న 'యుగాంతర్' 'అనుశీలన్' అనే సంస్థలకు అభిప్రాయ భేదాలు వస్తే సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించాడు.

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశాజ్ వచ్చినప్పుడు నిరసన చేసినందుకు ఆర్నెల్లు జైలు శిక్ష విధిస్తే న్యాయ మూర్తితోకోడి ని దొంగిలిస్తేనే ఆర్నెల్లు శిక్ష వేస్తారు..ఇదేనా ప్రిన్సు ఆఫ్ వాలెస్ కి వున్న విలువ? అని ప్రశ్నించాడుట!కలకత్తా కార్పోరేషన్ లో అధికారిగా వున్తూన్నప్పుడు ఒక ఆంగ్లేయుడు సిగరెట్ తాగుతూ ఆఫీసులోకొస్తేచెడా మడా వాయించి క్షమాపణ చెప్పించాడు..ఆ క్స్క్షతో..ఇంకొన్ని కారణాలతో ఆయనను ఖైదు చేసి, అక్కడక్కడాజిల్లాలో వుంచి చివరికి మండలే జైలుకు పంపారు! అక్కడినుండే జైలులోనుండే కలకత్తా శాసన సభకు ఎన్నికయ్యాడు.ఆయన ఆరోగ్యం జైలులో విషమిస్తే, పైపెచ్చు ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే తప్పనిసరి..కొన్ని ఆంక్షలు విధించి ఆయననుప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్స్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్స్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పుడే దేశమంతా పర్యటిస్తూ ఆయన చేసే ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరితులయ్యారు..దీనితో ఆయనకు పెరుగుతున్న ఆదరణకు అసూయా పరులూ పెరిగారు!

ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా మళ్ళీ ఆయన్ను అర్రెస్ట్ జేసి అక్కడక్కడా జైళ్లలో తిప్పి..చివరికి మళ్ళీ దేశ బహిష్కర శిక్ష వేసింది..ఆయన ఆరోగ్యం క్షీణిస్తే ప్రజలు చందాలు వేసి మరీ వియన్నా పంపారు.చికిత్స మరియు విశ్రాంతి కోసం..అప్పుడే యూరప్పర్యటించాడు..ముస్సోలినీ..హిట్లర్..రోమరోల..మొదలైన మహామహులను కలిశాడు..ఆ రోజుల్లోనే..1933 లో ఇండియన్ స్ట్రగుల్అనే పుస్తకాన్ని వ్రాశాడు. తండ్రి మరణం తో భారత దేశానికి వచ్చి మళ్ళీ యూరప్ వెళ్ళాడు. వియన్నాలో చికిత్స తీసుకున్నాడు. 1936 లొ నెహ్రూ అధ్యక్షతన
లక్నో లో జరిగే కాంగ్రెస్స్ సమావేశాలకు భారత దేశంలో దిగగానే ఆయనను అర్రెస్ట్ జేసి ఎరవాడ జైలుకు పంపారు. పిత్తా శయంలో లోపం వల్ల గొంతు బొంగురు పోయింది. 1937లో ఆయనను విడుదల చేశారు. అఖిల భారతకాంగ్రెస్స్ అధ్యక్షుడయ్యాడు. దేశమంతా పర్యటిస్తూ ప్రజలను తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఉర్రూతలూగించాడు.ఈ దశలో ఆయన దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యాడు!. సహజంగానే ఆది ఆయనపట్ల అసూయాపరులను పెంచింది. రెండవ సరి మళ్ళీ పోటీజేసి పట్టాభి సీతారామయ్య మీద గెలిచి కాంగ్రెస్స్ అధ్యక్షుడయ్యాడు..అప్పుడు తీవ్ర అనారోగ్యంతోకనీసం తన గెలుపు కోసం యే మాత్రం ప్రయత్నం కూడా చేయలేదు ఆయన..అధ్యక్షా ఉపన్యాసం కూడా ఆయన వ్రాసి ఇస్తే ఆయనసోదరుడు చదివి వినిపించాడు. ఆ తర్వాత ఆయన వెనుక ఎన్నో కుట్రలు ప్రయత్నాలు జరిగి 1939 లో ఆయనను కాంగ్రెస్స్ నుండి బహిష్కరించారు!

లొంగడం, పోరాటం ఆపడం, ఒకరి కాళ్ళు పట్టుకోడం తెలియని వాడు కనుక వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ని పెట్టాడు.వారపత్రికను కూడా వెలువరించడం మొదలు పెట్టాడు. మరలా దేశమంతటా పర్యటించాడు..మద్రాసు మొదలుకొని ప్రతి చోటా ప్రతిసమావేశానికీ లక్షలాదిమంది ప్రజలు ఆయన ఉపన్యాసాలకు వచ్చే వారు! అంబేద్కర్, సావర్కర్, హెడ్గెవార్ మొదలైన వారందరినీ కలిశాడు.. అందరూ ఆయనలో ఒక గొప్ప నాయకుడిని, అకళంక దేశ భక్తుడినీ చూశారు..1940 లో మరలా ఆయననుఅర్రెస్ట్ చేసి, తప్పనిసరి ఐ విడుదల చేసి, గృహ నిర్బంధం లో ఉంచితే..పథకం ప్రకారం 17 -01 -1941 న మహమ్మద్ జియా ఉల్ హక్అనే దొంగ పేరుతో పాస్ పోర్ట్ సంపాదించి తప్పించుకుని..తన వ్యక్తి గత సేవకుడు భగత్ రామ్ కు రహమత్ ఖాన్ అని పేరు పెట్టి.. అతనితో కలిసి..Kaka మెయిల్ లో ఢిల్లీ..పెషావర్..కాబుల్ దాటి భారత సరి హద్దులను దాటి నప్పుడు కళ్ళ నీళ్ళతో..వందే మాతరంనినాదం చేస్తూ..సాష్టాంగ దండ ప్రణామం చేసి..భారత దేశ ధూళిని నుదుట పెట్టుకున్నాడుట! కాబూల్ లో ఉత్తం చంద్ మల్హోత్రా అనే వ్యాపారి ఆయనకు బస, ధనం, ఇతర సహకారాలు ఇచ్చాడు. రష్యా,జర్మని, ఇటాలి దేశ రాయబారులతో మంతనాలుచేశాడు. 1941 మార్చ్ 18 న అక్కడి నుండి ఒర్లాండ్ అనే మారు పేరుతొ సమర్ఖండ్, మాస్కో ల మీదుగా బెర్లిన్ చేరుకున్నాడుజపాన్, ఇటలి, జెర్మని లకు చెందిన సైన్యాధికారులను కలుసుకున్నాడు..వారందరూ ఈయనను ఎన్నో రకాలుగా పరిశీలించినతర్వాత ఈయనను స్వతంత్ర భారత రాయబారిగా గుర్తించారు! బెర్లిన్లోనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన జరిగింది..26 -01 -1942 న పులి బొమ్మ కలిగిన జండా ఎగరేసి..బోస్ వేలాది మంది సైనికులను ఉద్దేశించి ప్రసంగించాడు..వారందరూ రక్త శపథం చేశారుప్రాణాలున్నంత వరకూ భారత దేశ స్వతంత్రం కోసం పోరాడతామని. రోం లో, జపాన్ లో కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ శాఖలు ఇతర స్వతంత్ర వీరుల నేతృత్వం లో ఏర్పడ్డాయి. 27 -02 -1941 నాడు ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుతమైన ప్రసంగం చేసి యావత్భారతాన్నీ ఆవేశం లో ముంచెత్తాడు.

ప్రపంచ యుద్ధం తీవ్రమై..ఆంగ్లేయులు వరుసగా వోటమి పాలు అవుతూ..ఒక్కొక్క దేశాన్నే ఒక్కొక్క నగరాన్నే వదిలి పెట్టడం మొదలు పెట్టారు.జపాన్ వరుస విజయాలను నమోదు చేస్తున్నది..జపాన్ లోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు..రాస్ బిహారీ బోస్ మొదలైన వారు ఆహ్వానిస్తే 45 రోజులు ఒక జలాంతర్గామిలో ప్రయాణించి జపాన్ చేరుకొని అక్కడ తన పేరు 'మత్సుడ' అని మార్చుకున్నాడు.. టోక్యో..సింగపూర్..రంగూన్ లలో సమ్మోహితులను జేశే స్ఫూర్తి దాయకమైన ఆయన ఉపన్యాసాలకుఆజాద్ హింద్ ఫౌజ్ లో తండోపతండాలుగా సైనికులు చేరారు..మహిళలకోసం ప్రత్యకమైన విభాగాన్ని ఏర్పాటు చేయ వలసి వచ్చింది...రంగూన్ లో ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ ను ఏర్పాటు చేసి..మహిళలకు యుద్ధ శిక్షణ నివ్వడం మొదలు

ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ ను ఏర్పాటు చేసి..మహిళలకు యుద్ధ శిక్షణ నివ్వడం మొదలు పెట్టారు.

చలో ఢిల్లీ నినాదం ఇచ్చి..ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి..జపాన్ సహకారం ఖాయం ఐన తర్వాత..ఇంఫాల్, అండమాన్, నికోబార్ లను జయించి అక్కడ స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసి ముందుకు సాగుతుండగా..అంతవరకూ సహకరించిన విధి ప్రక్కకు తొలిగి పోయింది..కష్టాలు చుట్టూ ముట్టడం మొదలు పెట్టాయి..ముస్సోలినీ, హిట్లర్ ల చరిత్ర సమాప్తం ఐంది..జపాన్ దేశం యుద్ధంలో వోటమి చవిచూడడం మొదలు పెట్టింది..బర్మాలో తీవ్రమైన వరదల మూలంగా సైనికులు అనారోగ్యం, మృత్యువులకు గురి అయినారు..ముందుకు, వెనక్కూ పోలేని పరిస్థితి వచ్చింది..జపాన్ సైన్యాధికారుల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి సమన్వయ లోపం వచ్చింది..రష్యా జపాన్ మీద దాడి చేసింది..జపాన్ మీద అణు బాంబ్ పడ్డది..జపాన్ అతలాకుతలమై లొంగిపోయింది..సుభాష్ చంద్ర బోస్ నిస్సహాయుడైనాడు..సహచరుల మొండి పట్టుదల బలవంతం మేరకు సుభాష్ చంద్ర బోస్ సురక్షిత స్థలానికి వెళ్ళడం కోసం, అజ్ఞాతం లోకి వెళ్ళడం కోసం మంచురియా వెళ్ళడానికి అయిష్టంగానేబయలు దేరాడు.జపాన్ లో విమానం ఎక్కి తైపే దాక ప్రయాణించిన తర్వాత విమానం లో సాంకేతిక ఇబ్బంది ఏదో వచ్చి..కూలి పోయింది..ఆ విమానంతో పాటే 35 కోట్ల భారతీయుల ఆశలూ నేల కూలాయి..స్వాతంత్ర్యం బిచ్చమడిగి తీసుకునే దానం కాదు..పోరాడి గెలుచుకునే హక్కు..అని నినదించి..చలో ఢిల్లీ అని గర్జించి..'' నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను..నాకు మీ రక్తాన్ని ఇవ్వండి..మీకు స్వతంత్రాన్ని ఇస్తాను..'' అని విశ్వాసం చివురింపజేసిన స్వతంత్ర పోరాట ధ్రువ తార నేల కూలింది..మెడ నుండి నడుము దాక తీవ్రంగా కాలిపోయి, సమీపం లోని హాస్పిటల్ లో వైద్య ప్రయత్నం జరిగినా..తీవ్రంగా మంటలలో కాలిపోయిన ఆయన ...18 -08 -1945 రాత్రి 8 .30 లకు కన్ను మూశారు!

*సుభాష్ చంద్ర బోస్ బ్రతికి వుంటే..ఈ దేశ పరిస్థితి ఇప్పుడు ఇంకోలాగుండేది!!*